ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజూ పేదల సేవలో శివాజీరాజా....
కరోనా లాక్ డౌన్ వల్ల ఆకలి బాదలతో ఇబ్బంది పడుతున్న పేదవారి కోసం శివాజీరాజా నడుం బిగించారు. ప్రతి రోజు 30 మంది (సినిమా వాళ్ల, బయటి వాళ్ళ అని చూడకుండ) పేదవారికి సహాయం చేస్తూ ,తన వంతు ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు
Facebook Comments