Social News XYZ     

Vizag Has Priority to Drama Art | Thanks to Several Natak Parishats (Video)

         కావ్యేషు నాటకం రమ్యం...అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే...కావ్యాల్లోకెల్లా నాటకం ఎంతో రమణీయమైనదని అర్థం. నాటకానికి ఉన్న ప్రాధాన్యత, ప్రాచుర్యాన్ని తెలుపుతుందీ వాక్యం. ఒకప్పుడు సమాజంలో చైతన్యం తీసుకురావాలంటే...నాటకాలనే మాధ్యమంగా ఎంచుకునేవారు. అప్పట్లో వీటికి అంత ఆదరణ ఉండేది. చాలా మంది కళాకారులు రంగస్థలాన్నే నమ్ముకుని జీవనం సాగించేవారు. ముఖానికి రంగు పూసుకుని...వేదికపై నటించటమే మహా గొప్పగా భావించేవారు. తొలితరం సినీ తారలందరూ రంగస్థలం పునాదుల మీదుగానే సినీరంగంలో ఎదిగారు. సినీ రంగానికి ఎంతో మంచి కళాకారులను అందించిన నాటక రంగం ఇప్పుడు వెలవెలబోతోంది. నాటకాలు చూసే వారే కరవయ్యారు. సరైన వేదికలు లేక ప్రదర్శించే అవకాశం రాక...ప్రస్తుతం  కళాకారులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కళారాధనకు, కళాపోషణకు విశాఖపట్టణం...పెట్టింది పేరు. ఇక్కడున్న ఎన్నో నాటక పరిషత్‌లు ఈ నగర కీర్తిని విశ్వవ్యాప్తం చేశాయి

#IdiSangathi

Facebook Comments
Vizag Has Priority to Drama Art | Thanks to Several Natak Parishats  (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

 

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Vizag Has Priority to Drama Art | Thanks to Several Natak Parishats  (Video)
Title
Vizag Has Priority to Drama Art | Thanks to Several Natak Parishats (Video)
Description

కావ్యేషు నాటకం రమ్యం...అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే...కావ్యాల్లోకెల్లా నాటకం ఎంతో రమణీయమైనదని అర్థం. నాటకానికి ఉన్న ప్రాధాన్యత, ప్రాచుర్యాన్ని తెలుపుతుందీ వాక్యం. ఒకప్పుడు సమాజంలో చైతన్యం తీసుకురావాలంటే...నాటకాలనే మాధ్యమంగా ఎంచుకునేవారు. అప్పట్లో వీటికి అంత ఆదరణ ఉండేది. చాలా మంది కళాకారులు రంగస్థలాన్నే నమ్ముకుని జీవనం సాగించేవారు. ముఖానికి రంగు పూసుకుని...వేదికపై నటించటమే మహా గొప్పగా భావించేవారు. తొలితరం సినీ తారలందరూ రంగస్థలం పునాదుల మీదుగానే సినీరంగంలో ఎదిగారు. సినీ రంగానికి ఎంతో మంచి కళాకారులను అందించిన నాటక రంగం ఇప్పుడు వెలవెలబోతోంది. నాటకాలు చూసే వారే కరవయ్యారు. సరైన వేదికలు లేక ప్రదర్శించే అవకాశం రాక...ప్రస్తుతం కళాకారులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కళారాధనకు, కళాపోషణకు విశాఖపట్టణం...పెట్టింది పేరు. ఇక్కడున్న ఎన్నో నాటక పరిషత్‌లు ఈ నగర కీర్తిని విశ్వవ్యాప్తం చేశాయి #IdiSangathi