ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈరోజు సాయంత్రం జరిగిన శ్రీ పసుపులేటి రామారావు గారి సంతాప సభలో రెండు లక్షల రూపాయల చెక్కు ను వారి కుటుంబ సభ్యులకు అందజేయటం జరిగింది. నిన్న ఖర్చుల నిమిత్తం రూ. 25000 ఇవ్వడం జరిగింది.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున మొత్తం 2,25,000 ఆ కుటుంబానికి అందింది. అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ. జనార్ధన్ రెడ్డి 2 లక్షల చెక్కును రామారావు కుటుంబ సభ్యులకు అందజేశారు.
Facebook Comments