Social News XYZ     

Gallery

Prakash Raj Gives Voice Over For Saakshyam Movie

సాక్ష్యం చిత్రానికి ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ !! బెల్లంకొండ సాయిశ్రీనివాస్-పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “సాక్ష్యం” చిత్రం జూలై 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా.. ఈ చిత్రానికి ప్రఖ్యాత నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కథాగమనానికి వాయిస్ ఓవర్ అనేది చాలా కీలకం,…



Mahesh Babu’s daughter Sitara receives Mohan Krishna Indraganti’s “Taralu Digi Vachina Vela” book

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌ సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రీ జంట‌గా న‌టించిన స‌మ్మోహ‌నం చిత్రం క్లైమాక్స్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. అందులో త‌నికెళ్ల భ‌ర‌ణి తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌ అంటూ.. అందులోని ఓ బుజ్జి క‌థ‌ను చ‌దువుతారు. బుజ్జి క‌థలో సినిమా క‌థ‌ అంత‌ర్లీనంగా…