Social News XYZ     

Botany Dept of SV University | Doing A Lot to Make Agriculture Profitable | with New Techniques (Video)

         వ్యవసాయం భారతావని సంప్రదాయంలో అంతర్భాగం. మనదైన సంస్కృతీ సంప్రదాయాలను సమ్మిళితం చేయటం ద్వారా యావత్ ప్రపంచానికే అన్నపూర్ణగా నిలిచిన 

మన దేశం...తిరిగి అగ్రపథాన నిలబడాల్సిన తరుణమిది. ఇందుకోసం ఓ వైపు ప్రభుత్వాలు, మరో వైపు విద్యాకేంద్రాలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. మనిషి కడుపు నింపే వ్యవసాయంపై .. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన బాధ్యతను విద్యాకేంద్రాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదే సమయంలో విద్యార్థుల్లో అలాంటి అవగాహన కలిగేలా అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇలాంటి కార్యక్రమానికి
తార్కాణంగా నిలుస్తూ తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం బోటనీ విభాగం....చేస్తోన్న కృషిని వ్యవసాయ శాస్త్రవేత్తలు, సామాజిక పర్యావరణ వేత్తలు మెచ్చుకుంటున్నారు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న వైనాన్ని ప్రశంసిస్తున్నారు

#Idisangathi

Facebook Comments
Botany Dept of SV University | Doing A Lot to Make Agriculture  Profitable | with New Techniques  (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

 

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Botany Dept of SV University | Doing A Lot to Make Agriculture  Profitable | with New Techniques  (Video)
Title
Botany Dept of SV University | Doing A Lot to Make Agriculture Profitable | with New Techniques (Video)
Description

వ్యవసాయం భారతావని సంప్రదాయంలో అంతర్భాగం. మనదైన సంస్కృతీ సంప్రదాయాలను సమ్మిళితం చేయటం ద్వారా యావత్ ప్రపంచానికే అన్నపూర్ణగా నిలిచిన మన దేశం...తిరిగి అగ్రపథాన నిలబడాల్సిన తరుణమిది. ఇందుకోసం ఓ వైపు ప్రభుత్వాలు, మరో వైపు విద్యాకేంద్రాలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. మనిషి కడుపు నింపే వ్యవసాయంపై .. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన బాధ్యతను విద్యాకేంద్రాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదే సమయంలో విద్యార్థుల్లో అలాంటి అవగాహన కలిగేలా అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇలాంటి కార్యక్రమానికి తార్కాణంగా నిలుస్తూ తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం బోటనీ విభాగం....చేస్తోన్న కృషిని వ్యవసాయ శాస్త్రవేత్తలు, సామాజిక పర్యావరణ వేత్తలు మెచ్చుకుంటున్నారు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న వైనాన్ని ప్రశంసిస్తున్నారు #Idisangathi