అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ యదార్థ సంఘటన ఆధారంగా రైస్ పుల్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది’’ అని తెలిపారు. ‘‘వచ్చే నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెడతాం. హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. ఐదు భాషల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. సుబ్బరాజు, వెన్నెల కిశోర్, రావు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, సంగీతం: డి. ఇమామ్, ఎడిటర్: ప్రవీణ్పూడి.
This website uses cookies.