Jai Pawan Kumar Creations new movie launched

వరుణ్ ఆలేటి హీరోగా నూతన చిత్రం ప్రారంభం

జై పవన్ కుమార్ క్రియేషన్స్ బ్యానర్ పై లజ్జ వంటి డిఫరెంట్ మూవీలో నటించి మెప్పించి వరుణ్ ఆలేటి ఇప్పుడు ప్రస్తుతం బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్, , మనలో ఒకడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ యంగ్ హీరో  వరుణ్ ఆలేటి హీరోగా నూతన చిత్రం హైదరాబాద్ లో  ప్రారంభమైంది. పోటు నాగబాబు దర్శకత్వంలో నల్లి సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై ముహుర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. త్వరలోనే నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
Facebook Comments

Share

This website uses cookies.